
Sign up to save your podcasts
Or


ఒక కాయ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుండి వేరు అవుతుంది. విత్తనము నుంచి చివరకు చెట్టుగా మారేవరకు, వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు, అపరిపక్వ కాయ పండే వరకు, అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకు చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి.
పండిన పండు, అపరిపక్వమైన కాయను చెట్టును విడిచి పెట్టడానికి
ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 3.6 వ శ్లోకానికి యొక్క కొనసాగింపు. అలా నియంత్రించిన తర్వాత వారి మనస్సు ఇంద్రియ వస్తువుల ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే వారు తమను తాము మోసగించుకునే కపటులని శ్రీకృష్ణుడు పిలుస్తారు. ఒక జ్ఞాని, బలవంతంగా ఒక అజ్ఞాని చేత పనులను నిలువరించినప్పటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.
వంద మంది విద్యార్థులున్న తరగతిలో, ఒక్కొక్కరు పాఠాన్ని
శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం కోసం ఎదురుచూశాడు. అప్పటి వరకు, శ్రీకృష్ణుడు అతన్ని ప్రాపంచిక క్రియలు చేస్తూనే ఉండనిచ్చారు, జీవితంలో సుఖదుఃఖాలు అనుభవించనిచ్చారు; అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నారు. అంతర్గతకుతూహలం జన్మించినప్పుడే మనం చూసే ప్రతి వాస్తవికత, మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితి గురువుగా మారగల అవకాశం ఉంది; అటువంటి సమయంలోనే నేర్చుకోవడం సాధ్యం అవుతుంది.
By Siva Prasadఒక కాయ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుండి వేరు అవుతుంది. విత్తనము నుంచి చివరకు చెట్టుగా మారేవరకు, వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు, అపరిపక్వ కాయ పండే వరకు, అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకు చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి.
పండిన పండు, అపరిపక్వమైన కాయను చెట్టును విడిచి పెట్టడానికి
ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 3.6 వ శ్లోకానికి యొక్క కొనసాగింపు. అలా నియంత్రించిన తర్వాత వారి మనస్సు ఇంద్రియ వస్తువుల ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే వారు తమను తాము మోసగించుకునే కపటులని శ్రీకృష్ణుడు పిలుస్తారు. ఒక జ్ఞాని, బలవంతంగా ఒక అజ్ఞాని చేత పనులను నిలువరించినప్పటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.
వంద మంది విద్యార్థులున్న తరగతిలో, ఒక్కొక్కరు పాఠాన్ని
శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం కోసం ఎదురుచూశాడు. అప్పటి వరకు, శ్రీకృష్ణుడు అతన్ని ప్రాపంచిక క్రియలు చేస్తూనే ఉండనిచ్చారు, జీవితంలో సుఖదుఃఖాలు అనుభవించనిచ్చారు; అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నారు. అంతర్గతకుతూహలం జన్మించినప్పుడే మనం చూసే ప్రతి వాస్తవికత, మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితి గురువుగా మారగల అవకాశం ఉంది; అటువంటి సమయంలోనే నేర్చుకోవడం సాధ్యం అవుతుంది.

925 Listeners