Amaravaani Raajakeeyam

అమరావతి రైతు ఆవేదన వారి మాటల్లో


Listen Later

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు అని ప్రకటించిన రోజు నుంచి అమరావతి రైతులు దీక్ష చేపట్టారు. ఏడాదిన్నర అవుతుంది కానీ వీరి ఆవేదన గురించి రాష్ట్ర ప్రజలకి సరిగ్గా తెలియటంలేదు. అమరవాణి ఆ రైతులని సంప్రదించి వారి బాధను మీ అందరికి తెలియజేయటానికి ప్రయత్నించింది.
...more
View all episodesView all episodes
Download on the App Store

Amaravaani RaajakeeyamBy Amaravaani