వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో నాలుగు వేదాల సారం ఉంది. అందుకే మహాభారతం ఐదోవేదంగా ప్రసిద్ధికెక్కింది. మహాభారతంలోని ఒక్కో పాత్ర మానవాళికి ఒక్కో గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
చిన్నతనం నుండే ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, మహాపతివ్రతగా, మాతృప్రేమకు ప్రతీకగా నిలిచిన కుంతీదేవి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చూడండి.