పతంజలి రాసిన ఖాకీవనం చిన్న నవల
తొలి ప్రచురణ చతుర మాస పత్రిక నవంబర్ 1980
ఈ నవలలోని కథ సౌలభ్యం కోసం తెలుగుదేశంలోనే జరిగినట్లుగా రాయబడింది పాత్రలను కూడా తెలుగువారి గాని పరిచయం చేయటం జరిగింది. అయితే వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడైనా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానికి చెందిన వయినా కావచ్చు. ఎందుకంటే ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన వార పత్రికల నుండి సేకరించిన యదార్థ లే కానీ కల్పితాలు కావు.