
Sign up to save your podcasts
Or


నామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన - కధా సంకలనం - " పచ్చనాకు సాక్షిగా " (1985 ) లోని కధ. చిత్తూరు జిల్లా యాసలో సాగే గ్రామీణ రైతు జీవన శైలి కి అద్దం పట్టిన కధలు లో మచ్చుకి కొన్ని మీకోసం. చదివిన నేను చిత్తూరు జిల్లా వొడిని కాదు. యాసలో తప్పులుంటే క్షమించండి
By Tagoor Varmaనామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన - కధా సంకలనం - " పచ్చనాకు సాక్షిగా " (1985 ) లోని కధ. చిత్తూరు జిల్లా యాసలో సాగే గ్రామీణ రైతు జీవన శైలి కి అద్దం పట్టిన కధలు లో మచ్చుకి కొన్ని మీకోసం. చదివిన నేను చిత్తూరు జిల్లా వొడిని కాదు. యాసలో తప్పులుంటే క్షమించండి