రచయిత పరిచయం:
శ్రీమతి మణి వడ్లమాని 2010లో కథారచన మొదలు పెట్టారు . ఇప్పటి వరకు దాదాపు డెబ్బయి కధలు పైగా వ్రాసారు.
వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పొందారు... . తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని ‘కాశీపట్నం చూడర బాబు’ నవల లు పుస్తకాలుగా వచ్చాయి. , ‘ప్రయాణం’ వారు రచించిన మూడో నవలిక.
This podcast uses the following third-party services for analysis:
Chartable - https://chartable.com/privacy