కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఆచార్య నందిపాటి సుబ్బారావు గారి పర్యావరణ సమాచారం " హిమాలయాలు - ప్రాణాధారాలు" ,అనే దానిని, వీరు భూగర్భ నిపుణులు, కాబట్టి ,ఆ సమాచారాన్ని, మీ కానమోకు స్వరంలో వినండి !.