నర్మదా నదీ తీరాన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులతో చర్చ సందర్బంగా, సద్గురు ఆరోగ్యకర జీవన విధానం గురుంచి మాట్లాడారు. ఈ ఉనికికి కారణమైన అయిదు పంచభూతాలలో నీరు, గాలి పట్ల ఎరుకతో ఉంటూ మిగిలిన మూలకాలతో కొంచెం సావధానంగా ఉంటే మనకు ఎంతో అరుదుగా తప్పితే, పెద్దగా వైద్య సహాయం అవసరం ఉండదని చెప్పారు.
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
See omnystudio.com/listener for privacy information.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices