కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం ను పురస్కరించుకుని , " ఆడ బిడ్డకు ఏదీ భరోసా !?" - అని నిగ్గదీస్తూ , అనిసెట్టి శాయికుమార్, ప్రముఖ హేతువాది, నాస్తిక మిత్రుడు వ్రాసిన విశ్లేషణాత్మక రచనను , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.