అక్టోబర్ 12, 13, 14, 15, తారీఖుల్లో హైదరాబాద్ లో " వర్ష ఘా (పా) తం " దెబ్బకు కకా వికల మైన 30 లక్షల జనాభా !. 3 నెలల క్రితం దేశంలో మొట్టమొదటి నివాస యోగ్య నగరంగా కితాబు పొందిన ఈ నగరం కి నేటి పరిస్థితి లో " ఉండలేము... వెళ్లలేము" అనే సంకట పరిస్థితిని, కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కుగా తలుస్తూ, మీ కానమోకు వినిపిస్తున్నాడు!.