ప్రేమ్ గణపతి, అశోక్ , కైలాష్ , కల్పనా సరోజ్, ముస్తఫా - వీరంతా బడుగు జీవులు, దళిత బహుజన అనామకులు !. జీవితం పట్ల కసి, కృషి , వీరిని "జీవిత విజేతలు " ను చేసి నిలిపింది. వీరినుండి ఎంతో స్ఫూర్తిని నేటి తరం పొందాలని కాంక్షిస్తూ మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , ద్వారా కానమోకు కథావచనం ,గా వినిపిస్తున్నాను!.