కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో , ఆగస్ట్ మొదటి ఆదివారం "ప్రపంచ మైత్రీ దినోత్సవం " ను పురస్కరించు కుని , సందర్భోచితంగా " స్నేహం కోసం !" - అనే కధ ను కోటమర్తి రాధా హిమ బిందు , వ్రాసిన దానిని , కానమోకు కథావచనం శ్రోత లైన మిత్రులందరికీ శుభాకాంక్షలతో ను, " మైత్రీ మాధుర్యం" ను నింపి నా కానమోకు స్వరంగా వినిపిస్తున్నాను !.