పుట్టు మూగ వాడైన తండ్రికి మొక్కలే భాష , అమ్మే మాట . ఈ రెంటిలో ఏది దూరమైనా ఆయన తట్టుకోలేడని తెలిసిన సంతానం బహుకరించిన 'వాన ప్రస్థం ' ,'మీ కోసం' కధ లో ను, అదే మాదిరి " " మానవుడి నై అవతరిస్తా " అనే కవిత , తో మీ కానమోకు కథావచనం శ్రోతలకు , చివుకుల హరిప్రియ, హెచ్ .రవీంద్ర ,ల కధ, కవిత, లను వినిపిస్తూ.....