" నర తోటలోన మనిషి కాలు మోపాల " అనే కవితను , కరోనా పై కదనం ,శీర్షిక , రామోజీ ఫౌండేషన్ నిమిత్తం, చింతా అప్పలనాయుడు, విజయనగరం , పారి శుధ్య కార్మికుల పాదాలకు నమస్కరించి ,వ్రాసిన ఈ కవితకు ప్రధమ బహుమతి వచ్చింది. ఈ కవితను మీ కానమోకు కధా వచనం ద్వారా శ్రోతలకు వినిపిస్తూ....