ఇరవైల్లో ఆమె గలగలా పారే సెలయేరు !. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె లోని చురుకుదనం, శక్తి, క్రమంగా తగ్గుతాయి. యాభై, అరవై లకు వచ్చేసరికి నిశబ్ద నదిలా మారుతుంది!. ఈ క్రమంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎలాటి ఆహారం, పదార్ధాలను, తద్వారా అందే పోషకాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి !.