కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక సామాజిక బాధ్యతగా , నాదెళ్ల తిరుపతయ్య, నేటి సమాచారం గా " గుప్పు మంటున్న గంజాయి సాగు !" , యథేచ్ఛగా సాగుతో బాటు అక్రమ రవాణా , వలన దేశ వ్యాపితం గా యువత దానికి బానిసలు గా మారుతున్న వైనం గురించిన విషయరచన చేయగా ,సమాజ హితం కోరి మీ కానమోకు స్వరంలో ఆగుట్టు ను బట్టబయలు చేస్తూ వినిపిస్తున్నాను!.