బి.సి.ల జాతీయ మహనీయుడు బి.పి.మండల్ ,102 వ జయంతి సందర్భంగా , ఇ ట్యా ల వెంకట కిషన్ శాక్య , రాసిన "మండల్ " జీవిత విశేషాలను, అదేవిధంగా , " నైపుణ్య శిక్షణ కు నయా వేదిక " అనే రచన ను ఎం.చంద్రశేఖర్ ,సౌజన్యంతో ,కానమోకు కధా వచనం, మోహనవచనం- పరిజ్ఞా న హిత బాండం ,నిమిత్తం వినిపిస్తూ....