" ప్రపంచీకరణ అనే గొంగళి నేసి పరచి , దానిలో ని బొచ్చు గుచ్చు కుంటుంద నే బాధ వ్యర్ధమే !" . అలాగే " చదువదగు నెవ్వరు వ్రాసిన , తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞా న హిత బాండం మవును పో మహిలో మోహన వచనమై !". అన్న రీతిగా ఈ " అమ్మ పెట్టా పెట్టదు - అడుక్కు తినా తిన నీయదు " , " అనుభవ సారాలు" , " మంచి ఆహారం అంటే ఏవి!?" , అనే వాటిని వినిపిస్తూ మీ కానమోకు కధా వచనం లో......